రాంటెక్ కు చెందిన పద్ధెనిమిది బాహువులు గల గణేశ విగ్రహం
రాంటెక్ కు చెందిన పద్ధెనిమిది బాహువులు గల గణేశ విగ్రహం పద్ధెనిమిది బాహువులు గల పురాతన శ్రీ గణేశ విగ్రహం (నాగపూర్ జిల్లా) – ప్రభువు శ్రీ రామ చంద్రుని ఉనికి చేత పావనమైన చోటు రాంటెక్ అనేది నాగపూర్ జిల్లా లోని యాత్రా స్థలం. అది పుణ్య స్వరూపుడు, ప్రభువు శ్రీ రామ చంద్రుని ఉనికి చేత పవిత్రతను సంతరించుకున్నది. కోట పాద ప్రాంతమున నెలకొని ఉన్న శైవల్య పర్వతము మీద పద్ధెనిమిది బాహువులు గల … Read more