హిందు దేశ స్థాపన కొరకు దేశప్రేమ, ధర్మప్రేమ కలిగిన ఐదువేల న్యాయవాదులు అవసరం !

‘స్వాతంత్య్రసంగ్రామ కాలాన్ని గమనిస్తే, గణేశ్ వాసుదేవ జోశి, లోకమాన్య తిలక్, న్యాయమూర్తి రానాడే, స్వాతంత్య్రవీర్ సావర్కర్, దేశబంధూ చిత్తరంజన్ దాస్ లాంటి అనేక న్యాయవాదులు గుర్తుకొస్తారు. ఈ పట్టికలో వీరంతే కాకుండా ఇంకా ఎంతో మంది ఉన్నారు. వీరి ప్రత్యేకత ఏమిటంటే న్యాయవాదుల సైన్యం స్వాతంత్య్ర సైనికులుగా స్వాతంత్య్ర పోరాటములో ప్రవేశించారు. ఇలాగే ఎప్పుడైతే వీరు ‘కార్యకర్తలుగా’ హిందూ దేశ స్థాపన కార్యంలో పాల్గొంటారో, అప్పుడు తప్పకుండా దానికి ఫలం లభిస్తుంది. సంకట కాలంలో ఈ న్యాయవాదులు … Read more

హిందుత్వనిష్ఠ ఆలోచనావేత్తలను ఐక్యపరచడం ముఖ్యం !

సమయ సమయానికి హిందూ దేశ స్థాపన కార్యము యొక్క దిశను నిశ్చయించుకొనుట, ఆలోచనల ఇచ్చి-పుచ్చుకొనుట మరియు ఒకరికొకరిలో సమన్వయం సాధించుటకు ఒక వేదిక అవసరం. నేడు అన్ని క్షేత్రాల ప్రజలు ఐక్యమౌతున్నారు, అంటే వారికి వేదిక ఉంది; కాని హిందుత్వనిష్ఠ ఆలోచనావేత్తలకు స్వంత వేదిక లేదు. వ్యక్తిగత లాభాలకు, స్వార్థం కొరకు సమాజములోని అనేక వర్గాలకు చెందినవారు వివిధ సంఘాల మాధ్యమంగా ఐక్యమౌతున్నారు, కాని సమాజము, దేశము మరియు ధర్మం కోసం నిర్భయంగా కార్యం చేస్తున్న విచారవంతులు … Read more

హిందువుల్లారా, ధర్మాచరణ మరియు సాధన చేసి హిందూ దేశమును స్థాపించుటకు సిద్ధం కండి !

ధర్మాచరణ మరియు సాధన చేయడం వల్ల హిందూ ధర్మము యొక్క శ్రేష్ఠత తెలుస్తుంది. హిందూ ధర్మము యొక్క శ్రేష్ఠత్వము తెలుసుకున్న తరువాతనే నిజమైన ధర్మాభిమానము నిర్మాణమై సమాజము, దేశము మరియు ధర్మము యొక్క హితం కొరకు ప్రయత్నము జరుగును. ధర్మాచరణ మరియు సాధన చేయుటవలన వ్యక్తి ధర్మనిష్ఠ గలవాడగుతాడు. ధర్మనిష్ఠ కలిగిన వ్యక్తి హిందూ దర్మహాని చేయడు మరియు ఇతరుల నుండి ధర్మహాని జరుగుతే దానిని అడ్డుకుంటాడు; అనగా దర్మాచరణ మరియు సాధన చేయు వ్యక్తియే నిజమైన … Read more

హిందు దేశ స్థాపన, ఇది మొదటి దశ, ‘విశ్వవ్యాప్తంగా హిందు ధర్మమును స్థాపించడం’, ఇది చివరి దశ !

‘విదేశాలలోని హిందువుల దుఃస్థితిని అడ్డుకునేందుకు కుడా భారత దేశంలో హిందూ దేశంను స్థాపించడం అవసరం. హిందూ దేశ స్థాపన కేవలం హిందువుల కొరకు కాదు, ప్రపంచంలోని అఖిల మానవాళి కొరకు అవసరం. భారత దేశంలో హిందూ దేశ స్థాపించడం వల్ల విశ్వమంతటా హిందూ ధర్మ ప్రచారము చేయుటకు సులభమగును. విశ్వములో హిందూ ధర్మం ప్రస్థాపించడం వల్ల పథ్విపై సాత్విక వాతావరణం నిర్మాణమై అఖిల మానవాళికి సుఖం లభించును! మన పూర్వికులు ఋషిమునులు ‘కణ్వంతో విశ్వం ఆర్యం’, అనగా … Read more

హిందూ దేశ స్థాపనకై ‘సనాతన సంస’్థ మరియు ‘హిందూ జనజాగృతి సమితి’ ప్రారంభించిన అద్వితీయ కార్యం !

పరాత్పర గురువులు డా. జయంత అఠావలె గారి ప్రేరణతో ‘సనాతన సంస్థ’ మరియు ‘హిందూ జనజాగృతి సమితి’ హిందూ దేశ స్థాపన కొరకు కార్యం చేస్తున్నాయి. హిందువులను ధర్మక్రాంతి కొరకు ప్రేరేపించడమే వీటి లక్ష్యం. హిందూ దేశ స్థాపన కొరకు నిరంతరాయంగా సంఘటిత రీతిలో, చట్టబద్ధంగా, సాధన మనోభావంతో ప్రతి పని చేయడం ఈ సంస్థల ప్రత్యేకత. హిందూ దేశ స్థాపన కొరకు ఈ సంస్థలు జంటగా కొనసాగించిన కార్యక్రమాల ఫలశృతి గురించి క్రింద పొందుపరుస్తున్నాం. హిందూ … Read more

హిందువుల సామాజిక, జాతీయ మరియు ధార్మిక సమస్యలకు ఏకైక తరుణోపాయం: హిందూ దేశం !

ప్రపంచంలో 157 క్రైస్తవ దేశాలు, 52 ముస్లిం దేశాలు, 12 బౌద్ధ దేశాలు, యూదులకు1 దేశం ఉన్నాయి. కాని హిందువులకు ఒక్క దేశం కూడా లేదు. ప్రాచీన కాలంలో హిందువుల ఒక సనాతన దేశం (భారతం) పృథ్వి పై ఉండేది. కాని ఇప్పుడున్న లౌకికవాద (ధర్మనిరపేక్ష) వ్యవస్థలో ధర్మం లేనందువల్ల సమాజం, దేశం మరియు హిందూ ధర్మముల అధఃపతనం చాలా వేగంగా జరుగుతోంది. అన్ని చోట్లలో అధర్మాచరణ, ధర్మద్వేషం, స్వార్థం, అనైతికత, అవినీతి, కులబేధాలు, నేరాలు, నక్సలవాదం … Read more