చిత్తూరు లోని కాణిపాక వినాయక ఆలయం (ఆంధ్ర ప్రదేశ్) – దేవుని ఉనికికి సాక్ష్యం ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు లోని కాణిపాకం విఘ్నేశ్వర ఆలయం స్వయంభూ గా వెలసిన గణేశ విగ్రహానికి, మరియు ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో పురాణాలకు ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. 11వ శతాబ్దం లో చోళ సామ్రాజ్యపు రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. దీనిని 1336లో విజయనగర రాజు పునరుద్ధరించారు. దేవుని ఉనికిని చాటే ఒక ఆసక్తికరమైన కథ ఇక్కడ చెప్పబడుతుంది. ఈ … Read more
మొత్తం విగ్రహము ఓంకార స్వరూపం, నిర్గుణ తత్వము గలదు తొండము కుడివైపు తొండము కుడివైపు తొండమున్న గణపతి విగ్రహం అనగా దక్షిణాభిముఖి విగ్రహం. దక్షిణ అంటే దక్షిణ దిక్కు లేదా కుడి వైపు. దక్షిణ దిక్కు యమలోకం వైపునకు తీసుకువెళ్లేటు వంటిది మరియు కుడి వైపున సూర్యనాడి ఉంటుంది. ఎవరు యమలోకం దిక్కును ఎదురించగలరో వారు శక్తిశాలిగా ఉంటారు. అలాగే సూర్యనాడి కార్యాన్వితమైన వారు తేజోమయంగా ఉంటారు. ఈ రెండు అర్థాల నుండి కుడివైపు తొండమున్న శ్రీ … Read more
గణేశోత్సవ రోజులలోశ్రీ గణేశుడి నామజపము చేయుటకు గల మహాత్వము శ్రీ గణేశ చతుర్థి యందు, అలాగే గణేశోత్సవ రోజులలో శ్రీ గణేశుని తత్త్వము ప్రతిరోజుకు పోలిస్తే 1,000 రెట్లు కార్యనిరతమై యుండును. అందువల్ల గణేశ తత్త్వం యొక్క చైతన్య తరంగాల ప్రయోజనం వ్యక్తి యొక్క వ్యావహారిక మరియు ఆధ్యాత్మిక రెండూ స్థాయిల పై అవుతుంది. ఈ తరంగాలు శివ తత్త్వం ద్వారా కార్యాన్వితం అవుతుంది. ఈ కార్యాన్విత తత్త్వం యొక్క సంపూర్ణ ప్రయోజనం పొందేందుకు శ్రీ గణేశాయ … Read more
ఏ పీట మీద అయితే మూర్తి యొక్క స్థాపన చేయవలసి ఉన్నదో, దాని మీద పూజకు ముందు బియ్యమును (ధాన్యమును) పరుస్తారు మరియు బియ్యము మీద మూర్తిని ఉంచుతారు. తమ-తమ పద్ధతికనుసారముగా కొంచెము బియ్యము లేదా బియ్యముతో చిన్న ప్రోగుని తయారు చేస్తారు. బియ్యము మీద మూర్తిని పెట్టుట వలన ముందు చెప్పిన అనుసారముగా లాభము ఉంటుంది. శక్తి స్పందనములు నిర్మాణము అగుట వలన ఇంటిలో నిల్వ ఉంచిన బియ్యములో కూడ శక్తి స్పందనములు నిర్మాణము అవుతాయి. … Read more
గణపతి పది దిక్కుల స్వామి. తన అనుమతి లేకుండా ఇతర దేవతలు పూజాస్థలానికి రాలేరు. గణపతి ఒక్క సారి దిక్కులను విముక్తి పరచిన తరువాత ఏ దేవత యొక్క ఉపాసన మనం చేస్తుంటామో ఆ దేవత ఆ స్థలానికి రాగలరు. అందువలనే ఏ ఒక్క శుభ కార్యం చేస్తున్నప్పడు లేదా ఏదైనా ఒక దేవత పూజ చేసే ముందు ప్రథమంగా గణపతి పూజను చేస్తారు. గణపతి చెడు శక్తులను తన పాశంతో బంధించి ఉంచుతాడు. కాబట్టి తన … Read more
కార్యము మరియు వైశిష్ట్యములు 1. విఘ్నహర్త గణేశుడు విఘ్నహర్త అయినందున నాటకము మొదలుకొని వివాహము వరకు, అలాగే ‘గృహ ప్రవేశము’ మొదలగు అన్ని విధుల ప్రారంభములో శ్రీ గణేశుని పూజ చేస్తారు. 2. ప్రాణశక్తిని పెంచేవాడు మానవుని శరీరములోని వేరే వేరే కార్యములు వేరే వేరే శక్తుల నుండి జరుగుతుంటాయి. ఆ వివిధ శక్తుల మూలభూత శక్తినే ‘ప్రాణశక్తి’ అంటారు. శ్రీ గణపతి నామజపము ప్రాణశక్తిని వృద్ధి చేస్తుంది. 3. మహాగణపతి ఋద్ధి-సిద్ధి (శక్తి) సమేతంగా ఉన్న … Read more
పౌరాణిక కారణము పురాణముల ప్రకారము, పూర్వము ఒక అందమైన గంధర్వ కాంత ఉండేది. ఆమె తనకొక మంచి భర్త కావలెనని కోరుకొన్నది. అందుకోసం ఆమె ధ్యానం చెయ్యడం, వ్రతములను ఆచరించడం, తీర్థ యాత్రలు చెయ్యడం వంటి అనేక పుణ్య కార్యములను చేసింది. ఒకరోజు ఆమె శ్రీ గణపతి ధ్యానంలో ఉండడాన్ని గమనించింది. వెంటనే అతని పట్ల ఆకర్షితురాలైంది. అతడిని ధ్యానం నుండి మేల్కొల్పడానికి ఆమె “ఓ ఏకదంతా, ఓ లంబోదరా, ఓ వక్రతుండా” అని పిలువ సాగింది. … Read more
1. ఉత్పత్తి మరియు అర్థం గరిక (దుర్వ) : శ్రీ గణపతి పూజలో దుర్వ మహత్వమైనది. దుర్వ ఈ పదము దూః + అవమ్ ఇలా తయారయినది. ‘దూః’ అంటే దూరములో ఉన్నది మరియు ‘అవమ్’ అంటే ఏది దగ్గరకు తెస్తుందో అది. దూరములో ఉన్న గణేశుని పవిత్రకములను ఏది దగ్గరకు తెస్తుందో, అదే దుర్వము అంటే గరిక. 2. గణపతికి ఎన్ని సంఖ్యలో దుర్వ సమర్పించాలి ? బేసి సంఖ్యా శక్తి తత్త్వానికి ప్రతీక. గణపతికి … Read more
దేవతా పవిత్రకములు అనగా ఆ దేవత యొక్క సూక్ష్మాతి సూక్ష్మ కణములు. ఏ వస్తువులో పలానా దేవత యొక్క పవిత్రకములు ఇతర వస్తువులకు పోలిస్తే ఎక్కువ ప్రమాణంలో ఆకర్షించబడుతుందో, అటువంటి వస్తువులను దేవతకు సమర్పిస్తే ఆ దేవతా తత్త్వము విగ్రహంలో ఆకర్షితమై ఆ దేవతా విగ్రహంలోని చైతన్యం యొక్క ప్రయోజనం మనకు చేకూరుతుంది. ఈ తత్త్వానికి అనుగుణంగా, శ్రీ గణపతి పూజలో ఎర్ర రంగు వస్తువులను ఉపయోగించవలెను. శ్రీ గణపతి రంగు ఎర్రగా ఉంటుంది. ఆయన పూజలో … Read more
గురు పూర్ణిమ అనునది గురువుల పట్ల కృతజ్ఞత వ్యక్త పరచే దినం. ఈ రోజు భక్తి- శ్రద్ధ గల ప్రతి హిందువు ఆధ్యాత్మిక గురువుల పట్ల కృతజ్ఞతగా భావించి తన స్తోమతనుసారంగా శరీరము-మనసు- ధనములను సమర్పించును. ఆధ్యాత్మికతలో తనువు, మనస్సు మరియు ధనమును త్యాగము చేయుటకు అనన్యసాధారణమైన ప్రాముఖ్యత కలదు; కాని గురుతత్వమునకు తమ శిష్యుల తనువు-మనస్సు-ధనమును త్యాజించటం ఒక్కరోజు మాత్రమే కాకుండ, సర్వస్వాన్ని త్యాగము కావలసి వుంటుంది. సర్వస్వాన్ని త్యాగము చేయనిచో మోక్షప్రాప్తి కాదు. కావున ఆధ్యాత్మిక ప్రగతిని కోరువారు సర్వస్వాన్ని త్యాగము చేయవలెను…