స్వయంభూ గణపతి, మహా గణపతి విగ్రహములు ఎక్కడ ఉన్నాయి ?

విషయ సూచిక భారత దేశంలో ప్రసిద్ధ స్వయంభూ గణపతులు, మరియు మహా గణపతి 1. మహారాష్ట్రలోని మూడున్నర పీఠముల గణపతి 2. మహారాష్ట్రలోని అష్ట గణపతులు 3. పురాణాల ప్రకారం గణపతి యొక్క ఇరవై ఒక్క పీఠములు 4. భారత దేశంలోని పన్నెండు ప్రసిద్ధ గణపతి విగ్రహములు 5. మహా గణపతి స్వయంభూ గణపతులు, భారత దేశంలోని ప్రసిద్ధ గణపతి విగ్రహములు మరియు మహా గణపతి 1. మహారాష్ట్రలోని మూడున్నర పీఠముల గణపతి సం . పేరు … Read more

ఆవ్హానే, బుదృక్ (నగర్ జిల్లా) లో కల దక్షిణ ముఖంగా నిద్రా భంగిమలో ఉన్న శ్రీ గణేశ విగ్రహం

ఆవ్హానే, బుదృక్ (నగర్ జిల్లా) లోని గణపతి ఆలయం నిద్రా భంగిమ లో ఉండే శ్రీ గణేశ విగ్రహం నిద్రా భంగిమ లో ఉండే శ్రీ గణేశ విగ్రహం నగర్ జిల్లాలోని ఆవ్హానే, బుదృక్ గ్రామంలో, పతర్ది గ్రామానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆవని నదీ తీరంలో కల ఈ గ్రామంలోని గణేశ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని గణేశ విగ్రహం దక్షిణ ముఖంగా నిద్రిస్తున్న భంగిమలో ఉంటుంది. ఇటువంటి అరుదైన విగ్రహం … Read more

నాగపూర్ లోని మహల్ లో కల ఆధ్యాత్మిక శక్తి కలిగిన శ్రీ గణేశ ఆలయం

నాగపూర్ లోని మహల్ ప్రాంతం లో ఎంతో ప్రాచుర్యం పొందిన, మరియు ఎంతో ఆధ్యాత్మిక శక్తి కలిగిన శ్రీ గణేశ ఆలయం ఉంది. ఈ ఆలయం నాగపూర్ కి చెందిన ప్రముఖ సంగీతకారుడు శ్రీ మధుసూదన్ తంహంకర్ గారి నివాసం లో ఉంది. ఒక శమీ వృక్షపు వేళ్ళు ఈ ఆలయానికి ఎంతో దూరంలో ఉన్నాయి. కానీ ఆ శమీ వృక్షపు కొమ్మ ఒకటి ఈ ఆలయ గోపురాన్ని తాకుతూ ఈ ఆలయపు ఆధ్యాత్మిక శక్తిని చాటి … Read more

రాంటెక్ కు చెందిన పద్ధెనిమిది బాహువులు గల గణేశ విగ్రహం

రాంటెక్ కు చెందిన పద్ధెనిమిది బాహువులు గల గణేశ విగ్రహం పద్ధెనిమిది బాహువులు గల పురాతన శ్రీ గణేశ విగ్రహం (నాగపూర్ జిల్లా) – ప్రభువు శ్రీ రామ చంద్రుని ఉనికి చేత పావనమైన చోటు రాంటెక్ అనేది నాగపూర్ జిల్లా లోని యాత్రా స్థలం. అది పుణ్య స్వరూపుడు, ప్రభువు శ్రీ రామ చంద్రుని ఉనికి చేత పవిత్రతను సంతరించుకున్నది. కోట పాద ప్రాంతమున నెలకొని ఉన్న శైవల్య పర్వతము మీద పద్ధెనిమిది బాహువులు గల … Read more

చిత్తూరు లోని కాణిపాక వినాయక ఆలయం (ఆంధ్ర ప్రదేశ్) – దేవుని ఉనికికి సాక్ష్యం

చిత్తూరు లోని కాణిపాక వినాయక ఆలయం (ఆంధ్ర ప్రదేశ్) – దేవుని ఉనికికి సాక్ష్యం ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు లోని కాణిపాకం విఘ్నేశ్వర ఆలయం స్వయంభూ గా వెలసిన గణేశ విగ్రహానికి, మరియు ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో పురాణాలకు ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.  11వ శతాబ్దం లో చోళ సామ్రాజ్యపు రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. దీనిని 1336లో విజయనగర రాజు పునరుద్ధరించారు. దేవుని ఉనికిని చాటే ఒక ఆసక్తికరమైన కథ ఇక్కడ చెప్పబడుతుంది. ఈ … Read more