హిందుత్వనిష్ఠ ఆలోచనావేత్తలను ఐక్యపరచడం ముఖ్యం !
సమయ సమయానికి హిందూ దేశ స్థాపన కార్యము యొక్క దిశను నిశ్చయించుకొనుట, ఆలోచనల ఇచ్చి-పుచ్చుకొనుట మరియు ఒకరికొకరిలో సమన్వయం సాధించుటకు ఒక వేదిక అవసరం. నేడు అన్ని క్షేత్రాల ప్రజలు ఐక్యమౌతున్నారు, అంటే వారికి వేదిక ఉంది; కాని హిందుత్వనిష్ఠ ఆలోచనావేత్తలకు స్వంత వేదిక లేదు. వ్యక్తిగత లాభాలకు, స్వార్థం కొరకు సమాజములోని అనేక వర్గాలకు చెందినవారు వివిధ సంఘాల మాధ్యమంగా ఐక్యమౌతున్నారు, కాని సమాజము, దేశము మరియు ధర్మం కోసం నిర్భయంగా కార్యం చేస్తున్న విచారవంతులు … Read more