మన పండుగలన్నింటికీ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది మరియు ఇది హిందూ ధర్మంలో అత్యంత ముఖ్యమైన అంశం. భగవంతుడు విశ్వంలో – ప్రతి జీవి లోపల – సర్వవ్యాపి అనే ప్రధాన సూత్రాన్ని హిందూ ధర్మం మనకు బోధిస్తుంది. వివిధ పండుగల ద్వారా మనకు దీనిని అనుభవపూర్వకంగా నేర్పుతారు.
దేవతల నిద్రాకాలంలో అసురులు ప్రబలురౌతారు మరియు మానవులకు ఇబ్బందులను కలిగిస్తారు. ఆ అసురుల నుండి మనల్ని రక్షించుకోవడానికి ప్రతి మనిషి ఏదైనా వ్రతాన్ని చేయాలి, అని ధర్మశాస్త్రం చెపుతుంది. కాబట్టే ఈ కావ్యవధిలో వివాహం వంటి శుభకార్యములను నిషేధించారు. పరమార్థానికి సంబంధించిన విష యాలున్న విధులను మరియు ప్రపంచానికి హాని కలిగించే సంగతుల నిషేధమే చాతుర్మాసపు వైశిష్ట్యం.
అక్షయ తృతీయ పండుగను వైశాఖ శుక్ల పక్ష తృతీయ తిథిన జరుపుతారు. అక్షయ తృతీయను ఉత్తర భారతదేశంలో ‘ఆఖ తీజ్’ అని కూడా అంటారు. అక్షయ తృతీయ తిథి మూడున్నర ముహూర్తాలలో ఒక సంపూర్ణ ముహూర్తంగా పరిగణించబడుతుంది. ఈ రోజు సత్యయుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమైందని నమ్ముతారు. అందువల్ల ఇది ఒక సంధికాలంగా పరిగణించబడుతుంది. సాధారణంగా ముహూర్తం కొన్ని క్షణాలపాటే ఉంటుంది; కానీ అక్షయ తృతీయ సంధికాలం కావడం వల్ల దీని ప్రభావం 24 గంటలు ఉంటుంది. … Read more
ఉత్సవములో ఏ విషయాలు ఉండాలి ? అ. శాస్త్రానికి అనుగుణంగా మూర్తిస్థాపన. ఆ. పూజాస్థలములో మరియు ఉత్సవ మంటపములో క్రమశిక్షణ మరియు పావిత్య్రము. ఇ. ధార్మిక విధిని మరియు దేవతల అధ్యాత్మికశాస్త్రము యొక్క అర్థమును తెలుసుకొని ఉత్సవములోని అన్ని కార్యములను సేవాభావముతో చేసే కార్యకర్తలు. ఈ. సమాజసహాయము, దేశరక్షణ, మరియు ధర్మ జాగృతి చేయు కార్యక్రమాలు. ఉ. అధ్యాత్మికప్రచారము, ధార్మిక, సామాజిక, మరియు దేశమునకు సంబంధించిన కార్యక్రమాలకు ఎక్కువ నిధిని ఉపయోగించాలి. ఊ. ధర్మప్రచారము మరియు ధార్మిక … Read more
పండుగలు మరియు ఉత్సవాలలో చేయబడే ప్రతి ఆచరణకు ప్రధానంగా ఆధ్యాత్మిక ప్రయోజనం పొందే ఉద్దేశం ఉంటుంది అనే విషయం హిందువులకు ధర్మశిక్షణ లేనందువల్ల వారికి గమనానికి రావడం లేదు. సాధన చేయని వ్యక్తి ఆధ్యాత్మిక ఆచరణల వల్ల కలిగే అనుభూతులను పొందలేడు. పండుగ-ఉత్సవములోని ఆచరణలకు గల శాస్త్రం తెలుసుకోవాలంటే దాని గురించి జ్ఞ్యానం ఉన్నవారు అనగా సంత మహనీయుల మార్గదర్శనం పొందాలని వారికి అనిపించదు. సామాజిక, భౌతిక, పర్యావరణకు సంబంధించిన ఆలోచనలే సరి అయినది అని అనిపిస్తుంది. … Read more
లక్ష్యం ఏమిటంటే, పూజ చేసేవారు గరిష్టంగా శ్రీ గణపతితత్త్వాన్ని పొందాలి. ముగింపులో ఉత్తరపూజ అనేది తుది దశ, ఇది శ్రీ గణపతి తరంగాలను గరిష్ట స్థాయిలో ఆకర్షించి ఆరాధకుడు లాభం పొందటానికి సహాయపడుతుంది.
హిందువులలో దేశం మరియు ధర్మం పట్ల అభిమానం నిర్మాణం అవ్వాలి మరియు హిందువులను ఐక్య పరచడం సులభమవ్వాలనే గొప్ప ఆలోచనతో లోకమాన్య తిలక్ గారు ఈ సార్వజనిక గణేశోత్సవమును ప్రారంభించారు; కానీ ప్రస్తుతం సార్వజనిక గణేశోత్సవములో జరుగుతున్నా తప్పుడు ఆచరణలు మరియు అశాస్త్రీయ పద్ధతుల మూలంగా ఉత్సవం యొక్క మూల ఉద్దేశం విఫలమవడంతో పాటు ఉత్సవం యొక్క పవిత్రత కూడా నష్టమైంది. ‘సార్వజనిక శ్రీ గణేశోత్సవము ఎలా ఉండకూడదు మరియు ఎలా ఉండవలెను’, అని క్రింది విషయాల … Read more