ఓ భక్తుల్లారా, శ్రీ గణపతి గురించి మీకు తెలుసా ?

కార్యము మరియు వైశిష్ట్యములు 1. విఘ్నహర్త  గణేశుడు విఘ్నహర్త అయినందున నాటకము మొదలుకొని వివాహము వరకు, అలాగే ‘గృహ ప్రవేశము’ మొదలగు అన్ని విధుల ప్రారంభములో శ్రీ గణేశుని పూజ చేస్తారు. 2. ప్రాణశక్తిని పెంచేవాడు మానవుని శరీరములోని వేరే వేరే కార్యములు వేరే వేరే శక్తుల నుండి జరుగుతుంటాయి. ఆ వివిధ శక్తుల మూలభూత శక్తినే ‘ప్రాణశక్తి’ అంటారు. శ్రీ గణపతి నామజపము ప్రాణశక్తిని వృద్ధి చేస్తుంది. 3.  మహాగణపతి ఋద్ధి-సిద్ధి (శక్తి) సమేతంగా ఉన్న … Read more

శ్రీ గణపతికి తులసి దళములను ఎందుకు సమర్పించకూడదు ?

పౌరాణిక కారణము పురాణముల ప్రకారము, పూర్వము ఒక అందమైన గంధర్వ కాంత ఉండేది. ఆమె తనకొక మంచి భర్త కావలెనని కోరుకొన్నది. అందుకోసం ఆమె ధ్యానం చెయ్యడం, వ్రతములను ఆచరించడం, తీర్థ యాత్రలు చెయ్యడం వంటి అనేక పుణ్య కార్యములను చేసింది. ఒకరోజు ఆమె శ్రీ గణపతి ధ్యానంలో ఉండడాన్ని గమనించింది. వెంటనే అతని పట్ల ఆకర్షితురాలైంది. అతడిని ధ్యానం నుండి మేల్కొల్పడానికి ఆమె “ఓ ఏకదంతా, ఓ లంబోదరా, ఓ వక్రతుండా” అని పిలువ సాగింది. … Read more

శ్రీ గణేశుడికి గరిక(దుర్వము)ను ఎన్ని సంఖ్యల్లో సమర్పించాలి ?

1. ఉత్పత్తి మరియు అర్థం గరిక (దుర్వ) : శ్రీ గణపతి పూజలో దుర్వ మహత్వమైనది. దుర్వ ఈ పదము దూః + అవమ్‌ ఇలా తయారయినది. ‘దూః’ అంటే దూరములో ఉన్నది మరియు ‘అవమ్‌’ అంటే ఏది దగ్గరకు తెస్తుందో అది. దూరములో ఉన్న గణేశుని పవిత్రకములను ఏది దగ్గరకు తెస్తుందో, అదే దుర్వము అంటే గరిక. 2. గణపతికి ఎన్ని సంఖ్యలో దుర్వ సమర్పించాలి ? బేసి సంఖ్యా శక్తి తత్త్వానికి ప్రతీక. గణపతికి … Read more

శ్రీ గణపతికి ఎర్రని వస్తువులు సమర్పించుటకు గల ప్రాముఖ్యత 

దేవతా పవిత్రకములు అనగా ఆ దేవత యొక్క సూక్ష్మాతి సూక్ష్మ కణములు. ఏ వస్తువులో పలానా దేవత యొక్క పవిత్రకములు ఇతర వస్తువులకు పోలిస్తే ఎక్కువ ప్రమాణంలో ఆకర్షించబడుతుందో, అటువంటి వస్తువులను దేవతకు సమర్పిస్తే ఆ దేవతా తత్త్వము విగ్రహంలో ఆకర్షితమై ఆ దేవతా విగ్రహంలోని చైతన్యం యొక్క ప్రయోజనం మనకు చేకూరుతుంది. ఈ తత్త్వానికి అనుగుణంగా, శ్రీ గణపతి పూజలో ఎర్ర రంగు వస్తువులను ఉపయోగించవలెను. శ్రీ గణపతి రంగు ఎర్రగా ఉంటుంది. ఆయన పూజలో … Read more

దత్త జయంతి

మార్గశిరపౌర్ణిమ రోజున మగ నక్షత్రముపై సాయంత్రము దత్తాత్రేయుడు జన్మించాడు. అందుకని ఈ రోజున భక్తులు శ్రీ దత్తజయంతి ఉత్సవాన్ని దత్తాత్రేయక్షేత్రములలో ఆచరిస్తారు.

దత్తత్రేయుడి ఉపాసన

ప్రతిఒక్క దేవునికి విశిష్టమైన ఉపాసన శాస్త్రము ఉన్నది. అంటే ప్రతిఒక్క దేవుని ఉపాసన అంతర్గ తంగా ప్రతిఒక్క కృతి విశిష్ట మైన పద్ధతిలో చేయుటమనే శాస్త్రమున్నది.

శివుడి విశిష్టతలు

భగవంతుడు ప్రజాపతి, బ్రహ్మా, శివ, శ్రీవిష్ణువు మరియు మీనాక్షి ఈ ఐదుగురు దేవతల తత్వముల నుండి విశ్వమును నిర్మించాడు.

శివుని రూపాలు

రు అనగా ఏడవడం మరియు ద్ర అనగా పరుగెత్తడం. రుద్ర అనగా ఏడ్చేవాడు, ఏడిపించువాడు, ఏడుస్తూ ఏడుస్తూ పరుగెత్తువాడు. దేవుడు దర్శనమివ్వాలని ఏడ్చువాడు.

శివుని ఉపాసన

‘త్రిపుండ్ర’ అంటే భస్మము యొక్క మూడు అడ్డ నామాలు. ఈ మూడు నామాల భావార్థము – జ్ఞానము, పవిత్రత మరియు తపస్సు (యోగసాధన), అలాగే ఇదే భావార్థము శివుని 3 కళ్ళకు కూడా వర్తిస్తుంది.