ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి

ధనత్రయోదశి రోజున బంగారమును కొనే పద్ధతి ఉన్నది. దీని వల్ల సంవత్సరమంతా ఇంటిలో ధనలక్ష్మి నివసిస్తుంది. లక్ష్మి పూజ సమయంలో సంవత్సరంలో చేసిన జమా-ఖర్చుల లెక్కలను పెట్టవలసి ఉంటుంది. అప్పుడు ధనత్రయోదశి వరకు మిగిలిన సంపదను భగవత్ కార్యం కొరకు వినియోగిస్తే సత్ కార్యం కొరకు ధనము ఖర్చైనందు వల్ల ధనలక్ష్మి చివరి వరకు లక్ష్మి స్వరూపంలో ఉంటుంది. ధనము అనగా డబ్బులు. ఈ డబ్బు సంవత్సరమంతా కష్టపడి సంపాదించి ఉండాలి. ఈ డబ్బులోని కనీసం 1/6 … Read more

గోవత్సద్వాదశి

ఆశ్వయుజ బహుళ ద్వాదశి రోజున సముద్రమంథనం నుండి 5 కామధేనువులు ఉత్పన్నమైనవి, అని కథ ఉన్నది. ఇందులోని నంద అనే ధేనువును ఉద్దేశించి ఈ వ్రతం చేస్తారు. గోవత్సద్వాదశి రోజున ‘ఈ గోవు శరీరం పై ఎన్ని వెంట్రికలున్నాయో అన్ని సంవత్సరాలు నాకు స్వర్గసమానమైన సుఖం ప్రాప్తించని, అందువలనే గోవుపూజను చేస్తున్నాను’. అని సంకల్పం చెస్ గోవుపూజ చేస్తారు. ఈ రోజు సౌభాగ్యవతులు ఓక పూట ఉండి పొద్దున్న లేదా సాయంత్రం దూడతో ఉన్న ఆవు యొక్క … Read more

విజయదశమి (దసరా)

దసరా నాడు బంగారమని పంచిన ఆకులోని తేజతరంగాల వలన వ్యక్తిలోని క్షాత్రభావం జాగృతమౌతుంది. ఈ రోజున శ్రీరామతత్త్వము, మారుతితత్త్వము అధికంగా కార్యరతమై ఉండును. కాంచన వృక్ష ఆకుల వలన క్షాత్రభావము జాగృతమైన వ్యక్తి ఈ 2 తత్త్వములను గ్రహించగలడు.

దుర్గాష్టమి

తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యము సమర్పించుట : నవరాత్రులలో అమ్మవారికి సాత్త్విక పదార్థములతో నైవేద్యమును తయారు చేయవలెను. నిత్యము వండెడి కూరలతో పాటుగా ప్రత్యేక వంటలు వండవలెను. ప్రధానంగా పూర్ణం ప్రసాదముగా సమ ర్పించటం వల్ల వాటి నుండి ప్రసరించబడే కార్యనిరత రజోగుణము వైపునకు బ్రహ్మాండములోని శక్తిరూపి తేజ తరంగాలు అల్పవ్యవధిలో ఆకర్షించబడతాయి. ఆ నైవేద్యమును ప్రసాదముగా స్వీకరించే వారిలో శక్తిరూపి తేజోతరంగాల లాభము కలిగి వారి స్థూల మరియు సూక్ష్మ దేహములు శుద్ధి అగును.’ (మరిన్ని … Read more

కలశస్థాపన

శ్రీ దుర్గాదేవి మరియు చెడు తరంగాల మధ్య జరిగిన యుద్ధమునకు ప్రతీకగా కలశము మరియు దీపమును 9 రోజులు పూజించడమే నవరాత్రి. నవరాత్రిలో దీపమును అఖండముగా వెలిగించుట వలన భక్తులకు దైవీతత్త్వ లాభము కలుగుతుంది. నవరాత్రులలో అఖండ దీపప్రజ్వలన ఎందు కొరకు ? నవరాత్రులలో వాతావరణము శక్తి స్వరూపమైన తేజస్సుతో నిండియుండును. దీపము తేజమునకు ప్రతీకమైనందున దీపపు జ్యోతి వైపు దేవి యొక్క శక్తి స్వరూపమైన తేజతత్త్వ తరంగాలు ఆకర్షించబడును. ఈ తరంగాలు వాస్తులో నిరంతరము సంచరించుట … Read more

శ్రీ గణేశ చతుర్థి

గణేశ చతుర్థి వ్రతమును కుటుంబములో ఎవరు చేయవలెను ? : అన్న దమ్ములు ఉమ్మడి కుటుంబములోనే ఉంటే అందరూ ఒకే మూర్తిని పూజించాలి. ఏ కారణంగానైనా విడివిడిగా ఉంటే వారివారి ఇళ్ళల్లో స్వతంత్రంగా గణేశ వ్రతమును ఆచరించాలి. మూర్తిశాస్త్రానుసారంగా మట్టితో, నైసర్గిక రంగులతో తయారు చేసిన శ్రీ గణేశ విగ్రహంను పూజ చేయువారికి ఆధ్యాత్మిక లాభము కలుగును. (మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ లఘుగ్రంధం ‘శ్రీ గణపతి’ మరియు వెబ్ సైట్ లోని … Read more

శ్రీకృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మము శ్రావణ బహుళ అష్టమి నాడు మధ్యరాత్రి, రోహిణి నక్షత్రంలో చంద్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు అయినది. ఈ రోజు మొత్తం ఉపవాసం ఉండి రాత్రి 12 గంటలకు బాల కృష్ణుడి జన్మమహోత్సవమును ఆచరిస్తారు, తరువాత ప్రసాదం తీసుకొని ఉపవాసమును విరమిస్తారు. లేదా మరుసటి రోజు పొద్దున్న పెరుగు ప్రసాదం తీసుకుని ఉపవాసమును విరమిస్తారు. (మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ గ్రంధం ‘శ్రీవిష్ణువు, శ్రీరామ మరియు శ్రీకృష్ణ’ మరియు వెబ్ సైట్ … Read more

రాఖీ పండుగ

రాఖీ పండుగ మరియు శాస్త్రము సోదరుడు కూర్చొవడానికి పెట్టిన పీట చుట్టూ ముగ్గు వేయవలెను. దీనివలన భగవంతుని చైతన్యము ఆకర్షితమై సోదరీ-సోదరులకు దీని ప్రయోజనం కలుగుతుంది. నూనె దీపముతో సోదరునికి హారతినిచ్చి రాఖీ కట్టవలెను. హారతి వలన భగవంతుని శక్తి ఆకర్షితమై సోదరుని బుద్ధి సాత్త్వికమగుటకు సహాయమవుతుంది. సోదరునికి శుభం కలగాలనీ సోదరి, సోదరి సంరక్షణ అవ్వాలని సోదరుడు ప్రార్థించవలెను. తమ నుండి దేశ-ధర్మ రక్షణ కొరకు ప్రయత్నం జరగాలని ఇద్దరూ ప్రార్థన చేయవలెను. (మరిన్ని వివరాల … Read more

వరమహాలక్ష్మి వ్రతం

కుంకుమార్చన యొక్క ప్రాముఖ్యత పద్ధతి : అమ్మవారి నామజపం చేస్తూ ఒక్కొక్క చిటికెడు కుంకుమను అమ్మవారి చరణాల నుండి శిరస్సు వరకు సమర్పించవలెను లేదా అమ్మవారికి కుంకుమతో స్నానం చేయించవలెను. శాస్త్రము : ఎరుపు ప్రకాశం నుండి శక్తితత్త్వము ఉత్పన్నమైనది. కుంకుమలో శక్తితత్త్వమును ఆకర్షించే సామర్థ్యం అధికంగా ఉన్నది. కుంకుమార్చన ద్వారా అమ్మవారి విగ్రహం జాగృతమగును. జాగృత విగ్రహంలోని శక్తితత్త్వము కుంకుమలో ప్రవేశించుట వలన ఆ కుంకుమను మనము పెట్టుకున్నప్పుడు అందులోని అమ్మవారి శక్తి మనకు లభించును. … Read more

నాగపంచమి

నాగపంచమి సందర్భంగా నాగుపాముల ప్రాముఖ్యత ! ‘శేషనాగు తన పడగ పై పృథ్విని ధరించి ఉంటుంది. అది పాతాళంలో ఉంటుంది. దానికి వెయ్యి పడగలుంటాయి. ప్రతి పడగ పై ఒక వజ్రం ఉంటుంది. ఈ వజ్రం శ్రీవిష్ణు యొక్క తమోగుణం నుండి ఉత్పన్నమైనది. ప్రతి కల్పం చివరిలో శ్రీవిష్ణువు మహాసాగరంలో శేషాసనం పై శయనిస్తాడు. త్రేతాయుగంలో శ్రీవిష్ణువు రాముడి అవతారం తీసుకున్నాడు. అప్పుడు శేషుడు లక్ష్మనుడి అవతారం తీసుకున్నాడు. ద్వాపర మరియు కలి ఈ యుగాల సంధికాలంలో … Read more