భవిష్యత్తులో ప్రపంచ యుద్ధాలు, అతివృష్టి-అనావృష్టి, వరదలు వంటి విపరీతాలను మనం ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ క్షణంలో వేల కొలది ప్రజల ప్రాణాలను బలి తీసుకొనే మహా భయంకర ఆపదల నుండి మనల్ని ఎవరు రక్షించగలరు ? కేవలం ఆ పరమాత్ముడు మాత్రమే. భగవంతుడు మనల్ని రక్షించాలి అని మనకు అనిపిస్తుంటే ఇప్పటి నుండే మనం సాధనను ప్రారంభించాలి, భగవంతుని భక్తులవ్వాలి. ‘నా భక్తులు ఎప్పటికీ నాశనమవ్వరు’ అని భగవంతుడే తెలియజెప్పారు.
మరిన్ని వివరాల కొరకు భక్తిని పెంచే సనాతన గ్రంథములను చదవండి !
గ్రహణకాలములో సాధన ఎందుకు చేయవలెను ?
ప్రతిరోజూ ఏ నామజపమును ఎంత సమయం చేయాలి ?
ప్రతీరోజు దేవునికి భావపూర్ణ ప్రార్థనను చేయండి !
జీవితంలో సాధన యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి !
మనలోని స్వభావదోషాలను ఎలా దూరం చేసుకోవాలి ?
శీఘ్ర భగవత్ ప్రాప్తికై ‘గురుకృపాయోగా ’నుసారంగా సాధన చేయండి !