బరువు పెరగడానికి ఆయుర్వేద ఉపాయాలు

బరువు పెరగడానికి ప్రతిరోజూ శరీరానికి మర్దన చేయాలి, వ్యాయామం చేయాలి మరియు పోషకమైన ఆహారాన్ని తినాలి. ఆకలి తక్కువగా ఉన్న వారు ఆకలి పెరగడానికి మందులు తీసుకోవాలి. అన్ని స్థాయిలలో ప్రయత్నాలు చేస్తే, శరీరం మృదువుగా ఉంటుంది. దీని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

వర్షాకాలంలో సహజంగా పెరిగే ఔషధ మూలికలను సేకరించండి ! (1 వ భాగము)

భవిష్యత్తులో ప్రపంచ మహాయుద్ధ సమయంలో వైద్యులు, వైద్యం, మందులు అందుబాటులో వుండవు. అటువంటి సమయములో ఆయుర్వేదం మనల్ని రక్షిస్తుంది. ఈ లేఖలో, ‘సహజంగా పెరిగే ఔషధ మొక్కలు మరియు మూలికలను ఎలా సేకరించాలి’ అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ విషయాన్ని సనాతన గ్రంథం త్వరలో ప్రచురించబడుతుంది. ఈ గ్రంథం  మీకు ‘ఔషధ మొక్కలు మరియు మూలికలను ఎలా సేకరించి సంరక్షించాలి’ అనే సంక్షిప్త వివరణను అందిస్తుంది. 1. ఇప్పుడు ఔషధ మూలికలను సేకరించి సంరక్షించండి ! ‘ప్రతి … Read more

తీపి పదార్ధాలు భోజనం ప్రారంభంలోన లేదా చివరిలోన ఎప్పుడు తినాలి?

పాశ్చాత్యులు చేసేది ఉత్తమమైనదనే భావన మన భారతీయులలో ఎక్కువగా పెరిగిపోవడం వల్ల, మనము వారి బట్టలు మరియు జీవనశైలిని మాత్రమే కాకుండా వారి ఆహారపు అలవాట్లను కూడా అనుకరించడం ప్రారంభించాము. అయితే, తీపి వంటకంతో భోజనం ప్రారంభించాలని ఆయుర్వేదం చెబుతోంది.

మీరు ప్రతిదానికి సులభంగా యాంటీబయాటిక్ మందులు ఉపయోగిస్తున్నట్లయితే, మరొకసారి ఆలోచించండి!

సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ ఎకనామిక్స్ అండ్ పాలసీల నివేదిక ప్రకారం 2050 అప్పటికి యాంటీబయాటిక్ నిరోధకత కారణంగా 30 కోట్ల మంది చనిపోతారు. భారత్‌లో ఏటా 60000 మంది చిన్నారులు యాంటీబయాటిక్ నిరోధకత కారణంగా మరణిస్తున్నారు.

వంట కోసం అల్యూమినియం లేదా హిండాలియం పాత్రలు ఉపయోగించవద్దు

చాలా మంది ప్రజలు అల్యూమినియం లేదా హిండాలియంతో తయారు చేసిన వంట పాత్రలను ఆహారం వండటం కోసం ఉపయోగిస్తున్నారు. అలాంటి పాత్రలలో ఆహారం వండటం ఆరోగ్యానికి హానికరం.

పండ్ల వినియోగంపై ఆయుర్వేద దృక్కోణం

ఈ రోజుల్లో ఆధునిక వైద్యులందరూ భోజనం తర్వాత పండు తినమని సలహా ఇస్తున్నారు. సమతుల్య ఆహారంలో పండ్లు కూడా భాగమని అవగాహన ఏర్పడింది. దీని వెనుక నిజం ఏమిటి? ఈ లేఖనం ద్వారా పండ్ల వినియోగం గురించి ఆయుర్వేద దృక్పథాన్ని అర్థం చేసుకుందాం.

గృహోపాయాలను ఎలా ఉపయోగించాలి

ఆయుర్వేదంలో వేదాలలో చెప్పిన ప్రకారం వ్యాధులకు కారణాలు, మరియు భౌతిక శరీరంపై ప్రభావాలు, ఆ ప్రభావాలను తగ్గించడానికి చేయవలసిన నివారణలు, రోగి యొక్క వ్యక్తిత్వం, అతని జీవనశైలి, రోగనిరోధక శక్తి మరియు ఇతర అంశాల యొక్క లోతైన అధ్యయనం చేసిన తరువాత తగిన  ఔషధం ఇవ్వబడుతుంది.

శరద్‌ ఋతువు

ఋతుపవనాల తరువాత సూర్యుని బలమైన కిరణాలు భూమిపై పడినప్పుడు శరద్‌ ఋతువు ప్రారంభమవుతుంది. వేడి పెరుగుతున్నప్పుడు శరద్‌ ఋతువు ప్రారంభమైనప్పుడు పిత్తము పెరిగి కండ్లకలక,సేగ్గెడలు, మొల్లలు(పైల్స్‌), జ్వరం వంటి అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది.

వసంత ఋతువు కోసం ఆరోగ్య చిట్కాలు ఋతువు

వసంతకాలం అంటే శీతాకాలం నుండి వేసవి కాలానికి మద్య ఉండే కాలం. ఈ కాలంలో పెరిగిన కఫా కారణంగా జలుబు, దగ్గు, జ్వరం మరియు శ్వాసనాళాలు ఉబ్బసం తీవ్రతరం అవుతుంది.

శీతాకాలంలో పాటించాల్సిన ఆచరణ నియమావళి

శీతాకాలంలో చల్లని వాతావరణం కారణంగా, చర్మ రంధ్రాలు మూసుకుంటాయి. ఫలితంగా శరీరంలోని వేడి అణచివేయబడుతుంది, దీని ఫలితంగా పొట్ట బాగా పెరుగుతుంది.